Sunday, 13 November 2016

నవంబర్ 14 "ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం" సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

నవంబర్  14  "ప్రపంచ మధుమేహ  వ్యాధి  దినోత్సవం"సందర్భంగా జన విజ్ఞాన వేదిక  ఆధ్వర్యంలో  ప్రజలకు  రాష్ట్ర వ్యాప్తంగా ఈవ్యాధి పై కరపత్రాలు , సభలు , సదస్సులు , సమావేశాలు జరపడం ద్వారా  అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగింది . ఎందు కంటే   మధుమేధ వ్యాధి ( షుగర్ జబ్బు )  ప్రపంచ ప్రజల్ని  శారీరక , మానశిక , ఆర్ధికంగా  దెబ్బ తీస్తుంది .  వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధి రాకుండా , వచ్చిన  ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చు .

No comments:

Post a Comment