నవంబర్ 14 "ప్రపంచ మధుమేహ వ్యాధి దినోత్సవం"సందర్భంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రజలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈవ్యాధి పై కరపత్రాలు , సభలు , సదస్సులు , సమావేశాలు జరపడం ద్వారా అవగాహన కల్పించాలని నిర్ణయించడం జరిగింది . ఎందు కంటే మధుమేధ వ్యాధి ( షుగర్ జబ్బు ) ప్రపంచ ప్రజల్ని శారీరక , మానశిక , ఆర్ధికంగా దెబ్బ తీస్తుంది . వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉంటే వ్యాధి రాకుండా , వచ్చిన ఆరోగ్య సమస్యలు నివారించుకోవచ్చు .


No comments:
Post a Comment