మన మిత్రులు పర్యావరణ ఆక్టివిస్ట్, పక్షుల పరిశోధకులు, 80 వ పడిలో కూడా నిబద్ధతతో పనిచేసే నిత్య కృషీవ లుడు *శ్రీ మృత్యుంజయ రావు* గారు APSBB's జీవ వైవిధ్య పరిరక్షణ 2021టీమ్ లో అవార్డు పొందడం అత్యంత ఆనంద దాయకం, గర్వకారణం. వారికి JVVAP పర్యావరణ సభ్కమిటీ మరియు జిల్లా,రాష్ట్ర శాఖల పక్షాన *విజ్ఞాన అభినందన మందారాలు*
No comments:
Post a Comment